teachers
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
YSRCP Employees Wing Accuses AP Government of Delaying DA, DR Arrears
Published On
By Journalist File Desk
AMARAVATI, Sept. 10, 2026: The YSRCP state employees and pensioners’ wing has accused the Andhra Pradesh coalition government of failing to honour its commitments on the payment of pending Dearness Allowance (DA) and Dearness Relief (DR) arrears to government employees,... Amaravati's Legal Status as Capital Ends Uncertainty Among Government Employees, Says NGGOs Association
Published On
By Journalist File Desk
Guntur, April 3: The conferment of legal status on Amaravati as the permanent capital of Andhra Pradesh has brought an end to the prolonged uncertainty among government employees, the Guntur district president of the AP Non-Gazetted Government Officers (NGGOs) Association... ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ
Published On
By Journalist File Desk
-కర్నూలు జిల్లా ఫ్యాప్టో
కర్నూలు ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం ప్రకారం అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర మరియు విద్యాశక్తి కార్యక్రమాలను ఉపాధ్యాయులు బహిష్కరించనున్నారు. కర్నూలు జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాధికారి... ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి
Published On
By Journalist File Desk
–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు నెట్వర్క్ హాస్పిటళ్లలో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం సమర్పించారు.... టెట్ పై ప్రభుత్వం స్పందించాలి: ఎస్.జీ.టి.ఎఫ్
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): అవసరమైన విద్యార్హతలతో, నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది సర్వీస్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్.జీ.టి.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కెరగడ్డ సత్యం ప్రభుత్వాన్ని కోరారు.
ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం కొత్తగా నియమించబడే... ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి
Published On
By Journalist File Desk
గుంటూరు,(జర్నలిస్ట్ ఫైల్) : ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను కూడా బోధించాలని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ అన్నారు.
పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుమ్మడి సుశీల మాధవి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం... ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం
Published On
By Journalist File Desk
దుగ్గిరాల (జర్నలిస్ట్ ఫైల్): జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆ సమావేశానికి ప్రతినిధులుగా అందరూ హాజరుకావాలని వారు కోరారు.
ఈ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో... CM Chandrababu Naidu Highlights Role of Parents, Teachers in Shaping Students' Future
Published On
By Journalist File Desk
CM interacts with students and parents at Mega Parent-Teacher Meeting
Andhra Pradesh , Bapatla ( Journalist File ) : Chief Minister N. Chandrababu Naidu has asserted that the future of children lies in the hands of their parents and teachers.... 
