ap government employees association
Andhra Pradesh 

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు విజయవాడ ( జర్నలిస్ట్ పైల్ ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అంతర్గత విభేదాలు ముదిరి, సంఘం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయింది. కేఆర్ సూర్యనారాయణ వర్గం ఒకవైపు, శ్రీకాంత్ రాజు – ఆస్కార్ రావుల వర్గం మరోవైపు తాము అసలైన సంఘమని ప్రకటించుకుంటూ వాదన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతున్న...
Read More...
Andhra Pradesh 

ఏసీఈ యోబు మృతికి వర్సిటీ సంతాపం

ఏసీఈ యోబు మృతికి వర్సిటీ సంతాపం గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ): :ఆచార్య నాగార్జునవిశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి (ఏసిఇ) గా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన నంబూరు యోబుకు వర్సిటీ ఘన నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం పరిపాలన భవనంలో యోబుకు సంతాప సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి తాత్కాలిక వీసీ ప్రొఫెసర్ కె....
Read More...
Andhra Pradesh 

గిరిజనులకూ వైన్ షాపులు కేటాయించాలి..!

గిరిజనులకూ వైన్ షాపులు కేటాయించాలి..! ఆదివాసీ మేధావుల వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి.మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  :యువగళం పాదయాత్రలో  ఇచ్చిన మాటకు కట్టుబడి వైన్ షాపులు కేటాయింపులో 10 శాతం కల్లు గీత వృత్తిదారులకు రిజర్వేషన్ ఏర్పాటుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్న నారా లోకేష్ ని ఆదివాసీ మేధావుల వేదిక బృందం అభినందించింది.గిరిజనులు తమ సంస్కృతిలో భాగంగా చావుపుట్టుకలు,పండుగలు,జాతరలు...
Read More...
Andhra Pradesh 

దసరా కానుకగా ' ఐఆర్'  ప్రకటించాలి

దసరా కానుకగా ' ఐఆర్'  ప్రకటించాలి    ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దసరా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు  'ఐ ఆర్' ప్రకటించి,  'పే రివిజన్ కమిషన్'ను   ఏర్పాటు చేసి తీపి కబురు అందించాలని 'ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్'  రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు,...
Read More...
Andhra Pradesh 

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు మరింత వేగవంతం

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు మరింత వేగవంతం         రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఎస్ పథకాలు,నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలి      పూర్తైన పనులకు యుసిలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చు      ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్    అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్ )  :రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత వేగవంతం చేసి యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్ళడం...
Read More...
Andhra Pradesh 

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ కై సెప్టెంబర్ 30న ఆందోళనలు

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ కై సెప్టెంబర్ 30న ఆందోళనలు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులుఎవి నాగేశ్వరావు'తిరుపతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కై ఈనెల 30వ తేదీన దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులతో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు...
Read More...
Andhra Pradesh 

మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి.. కారు పై రాళ్లు రువ్విన దుండగులు

మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి..  కారు పై రాళ్లు రువ్విన దుండగులు నంద్యాల  ( జర్నలిస్ట్ ఫైల్ )  : మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ పై దాడి జరిగింది. నంద్యాల టీడీపీ కార్యాలయం నుంచి ఆయన కారులో వెళ్తుండగా నలుగురు యువకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారులో నుంచి దుండగలను పట్టుకునేందుకు ఫిరోజ్, ఆయన అనుచరులు ప్రయత్నం చేశారు. మణికంఠరెడ్డి...
Read More...
Andhra Pradesh 

30 ఏళ్ల సర్వీసుకు రూ. 3000 పెన్షన్ కూడా లేదు

30 ఏళ్ల సర్వీసుకు రూ. 3000 పెన్షన్ కూడా లేదు ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని అతిక్రమించోద్దు ప్రతి ఒక్క ఉద్యోగి ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించండి ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ , బాజీ పటాన్ వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఇళ్ల స్ఠలాలు కేటాయింపు, ఈహెచ్ఎస్ అమలుపై  ఉద్యోగుల ఐక్య వేదిక రౌండ్...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా... మన ఓటే ... మన భవిష్యత్తుకు భరోసా

ఉద్యోగులారా... మన ఓటే ... మన భవిష్యత్తుకు భరోసా మన ఓటే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది మన భవిష్యత్తు కొరకు... మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కొరకు... మన ఆర్థిక భద్రత కొరకు తప్పనిసరిగా ఓటేయండి ప్రతి ఒక్క ఉద్యోగి ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిపై అవగాహన పెంచుకోవాలి ఉద్యోగులు రాజకీయ ప్రచారంలో కార్యకలాపాలలో పాల్గొనకూడదు ఎన్నికల సంఘం నియమావళిని పాటిద్దాం... ఎన్నికల సంఘానికి సహకరిద్దాం...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా.. మన ఓటే... మన ఆత్మగౌరవం

ఉద్యోగులారా.. మన ఓటే... మన ఆత్మగౌరవం    ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయడం పౌరుల ప్రధాన కర్తవ్యం    ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నియమావళిని తప్పనిసరిగా పాటించాలి    ఎన్నికల అనంతరం రానున్న ప్రభుత్వాలు రూ. 25 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై ఉద్యోగులకు  స్పష్టత ఇవ్వాలి    అనంతపురంలో ఉద్యోగుల ఐక్యవేదిక అంతర్గత సమావేశం విజయవంతం    ధన్యవాదాలు తెలిపిన ఐక్య వేదిక చైర్మన్, , సెక్రటరీ...
Read More...
Andhra Pradesh 

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే    పెన్షన్ పాలకుల భిక్ష కాదు...పెన్షన్  పొందే హక్కు ఉద్యోగులది    ఉద్యోగుల సమస్యలపై  ఒంగోలులో  రౌండ్ టేబుల్ సమావేశంలో    ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ    ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) 30 రోజులు కష్టపడి పనిచేసిన తరువాత ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ,  30 సంవత్సరాలు...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల కోసం నేను ఉన్నాను యాత్ర

ఉద్యోగుల కోసం నేను ఉన్నాను యాత్ర   గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 21 : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తెలుసుకునేందుకు, అండగా నిలిచేందుకు ఏప్రిల్ 5 తర్వాత ' మీ కోసం నేను ఉన్నాను' యాత్ర నిర్వహించనున్నట్లు 'ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం'  గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ భాషా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని...
Read More...