cm revanth reddy
Telangana 

బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ

బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ )  : పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత మదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో...
Read More...

Advertisement