State government
Andhra Pradesh 

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు నగరంలోని ప్రతి ప్రాంతానికి త్రాగునీరు సమగ్రంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో డిపీఆర్‌పై సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అమృత్‌ 2.0...
Read More...