BCCI
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
BCCI | వాయిదా పడిన బంగ్లాదేశ్ టూర్..! 2026 సెప్టెంబర్కి తొలగిన వన్డే సిరీస్
Published On
By Journalist File Desk
భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్ వాయిదా పడింది. 2026 ఆగస్టులో జరగాల్సిన ఈ సిరీస్ను బీసీసీఐ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంయుక్తంగా 2026 సెప్టెంబర్కు వాయిదా వేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
కేంద్రం అనుమతితో ఆటకు బ్రేక్!
వాస్తవానికి ఈ సిరీస్... 2027 వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్
Published On
By Journalist File Desk
2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్రికెట్ ప్రయాణం కొనసాగుతుందా అనే విషయంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గవాస్కర్ – "ఆ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027లో పాల్గొంటారా అన్నది డౌట్గానే ఉంది" అని పేర్కొన్నారు.... పుల్వామా దాడిపై పాక్ అంగీకారం
Published On
By Journalist File Desk
ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది.
పాకిస్థాన్... ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం
Published On
By Journalist File Desk
ముంబై: భారత క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా కోహ్లీ కూడా వైట్ జెర్సీని విడిచి పెట్టాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద సవాలుగా... వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ
Published On
By Journalist File Desk
ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ... విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై
Published On
By Journalist File Desk
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పారు. రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా తన టెస్టు ప్రయాణానికి తెరదించారు. సోమవారం సోషల్ మీడియాలో పోస్టు చేసి ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారత్ తరఫున 14 ఏళ్లపాటు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని కోహ్లీ... భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు
Published On
By Journalist File Desk
భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్షిపణి దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించిన తర్వాత, ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్కు తరలించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ క్షిపణి... ఐపిఎల్ 2025: బిసిసిఐ తిరిగి ప్రారంభానికి సిద్ధం
Published On
By Journalist File Desk
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025, ఇప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ప్రారంభించే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు బిసిసిఐ (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కొత్త ఆదేశాలు ఇచ్చింది.
బిసిసిఐ ఆదేశాలు
ఈ కొత్త ఆదేశాల ప్రకారం,... 
