Grievance Redressal
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ...
Read More...
Andhra Pradesh 

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) మండల అభివృద్ధిలో సరికొత్త మార్పులు తీసుకువస్తామని ఈ వేసవిలో డొంక రోడ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని గంగానమ్మ తల్లి వేపచెట్టు వద్ద, సోమవారం నిర్వహించిన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి వర్యులు...
Read More...