Patriotism
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎస్ఆర్ఎంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఎన్ సీ సీ యూనిట్ ప్రారంభించారు. తెనాలి కేంద్రంగా ఉన్న 22వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై వర్సిటీ ప్రాంగణంలో యూనిట్ ను ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్... ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
Published On
By Journalist File Desk
విజయవాడ: కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా, గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన తరుణంలో, పూణేలోని ప్రతిష్టాత్మక జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో ప్రఖ్యాత మరాఠా కమాండర్ శ్రీమంత్ బాజీరావు పేష్వా I విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ చర్య పేష్వా బాజీరావు యొక్క అసమానమైన పరాక్రమాన్ని గౌరవించడమే కాకుండా, జాతీయ... భారత్ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
Published On
By Journalist File Desk
భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్... ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం
Published On
By Journalist File Desk
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని... దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్
Published On
By Journalist File Desk
మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు
జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు
తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని... 
