Andhra Pradesh Government Employees
Andhra Pradesh 

AP NGGО Leaders Meet Finance Department Joint Secretary, Raise Pending Dues of Employees and Pensioners

AP NGGО Leaders Meet Finance Department Joint Secretary, Raise Pending Dues of Employees and Pensioners AMARAVATI, April 16: Leaders of the Andhra Pradesh Non-Gazetted Government Officers (NGGО) Association met Finance Department Joint Secretary Gautam Alladi at the Velagapudi Secretariat here and raised a range of pending issues concerning State government employees, pensioners, and contract staff....
Read More...
Andhra Pradesh 

ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీఎన్జీజీవోస్‌ అసోసియేషన్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారంజారీ అయింది. గుంటూరు జిల్లా కార్యవర్గం ఎన్నికల అధికారిగా డి.డి. నాయక్‌ను, సహాయ ఎన్నికల అధికారిగా బి. అశోక్‌ కుమార్‌ను, పర్యవేక్షకుడిగా ఎస్‌. రాజశేఖర్‌ను నియమించింది. జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం గుంటూరు అర్బన్‌, రూరల్‌,...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి – జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల...
Read More...
Andhra Pradesh 

అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా 

అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా  రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రావు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక...
Read More...
Andhra Pradesh 

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు విజయవాడ ( జర్నలిస్ట్ పైల్ ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అంతర్గత విభేదాలు ముదిరి, సంఘం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయింది. కేఆర్ సూర్యనారాయణ వర్గం ఒకవైపు, శ్రీకాంత్ రాజు – ఆస్కార్ రావుల వర్గం మరోవైపు తాము అసలైన సంఘమని ప్రకటించుకుంటూ వాదన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతున్న...
Read More...