Andhra Pradesh Health Department
Andhra Pradesh 

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) పనిచేసే వైద్యులు పీజీ ఇన్-సర్వీస్ కోటా సంబంధిత సమస్యలపై ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం బోధనాసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్సీలకు పంపేలా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం...
Read More...
Andhra Pradesh 

లక్ష్యంతో పనిచేయాలి... ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష

లక్ష్యంతో పనిచేయాలి... ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య, సంక్షేమ...
Read More...