BJP leaders
Andhra Pradesh 

మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్

మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన గంగాధర్, సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గంగాధర్‌కు...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతమాత,...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం

గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు తొలిసారి గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేశారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాంగి రాజారావు మాట్లాడుతూ – ఎస్టీ నాయకులను గుర్తించి బీజేపీలోకి చేర్చి...
Read More...
Andhra Pradesh 

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి...
Read More...
Andhra Pradesh 

వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు వినతి

వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు వినతి మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): మంగళగిరిలో పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, స్వామి వివేకానందుని విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ను గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు...
Read More...