Medical Education
Andhra Pradesh 

కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు

కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి   గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :  కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు వారడం ఖాయమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం మాడి మసి అవక తప్పదని ఆయన...
Read More...
Andhra Pradesh 

ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం

ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం వైద్య కళాశాలల ప్రై'వేటు'కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్)  : పేదలకు ఎంతగానో ఉపయోగపడే వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ప్రభుత్వ రంగంలో పూర్తి కార్పొరేట్ హంగులతో ఏర్పాటయ్యే బోధనాసునత్రులకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతుందని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన...
Read More...
Andhra Pradesh 

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల •    దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు •    ఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట -    వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) :భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని...
Read More...
Andhra Pradesh 

'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !

'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !    అడ్డగోలు ఆందోళనలు చేస్తున్నారంటూ నేతలపై వైద్యుల తిరుగుబాటు    పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటా పెంపుపై గత కొద్ది రోజులుగా 'పీహెచ్సీ వైద్యుల సంఘం' ఆందోళన    సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ...ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయింపునకు ప్రభుత్వ అంగీకారం    అయినా 2030 వరకు కొనసాగించేలా హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని వెల్లడి    ప్రభుత్వం ఇంత సానుకూలంగా...
Read More...
Andhra Pradesh 

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) పనిచేసే వైద్యులు పీజీ ఇన్-సర్వీస్ కోటా సంబంధిత సమస్యలపై ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం బోధనాసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్సీలకు పంపేలా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం...
Read More...