కింగ్ చార్లెస్-III... క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తొలిసారి జనంలోకి

కింగ్ చార్లెస్-III... క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తొలిసారి జనంలోకి

లండన్: బ్రిటన్ రాజు చార్లెస్  క్యాన్సర్ బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన.. వ్యాధి నిర్ధరణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్లో పర్యటించి రాణి క్యామిల్లా  తో కలిసి అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు.ఈస్టర్ వేడుకల్లో భాగంగా సెయింట్ జార్జ్ చాపెల్కు వచ్చిన చార్లెస్ దంపతులు సాధారణ పౌరులతో ఉల్లాసంగా గడిపారు. తన మద్దతుదారులతో కరచాలనం చేస్తూ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. అభిమానులతో కబుర్లు కూడా చెప్పారు. ఆ సమయంలో 'ధైర్యంగా ఉండండి' (కింగ్ చార్లెస్ ను ఉద్దేశిస్తూ) అంటూ అక్కడున్న జనంనినాదాలు చేయడం కనిపించింది.

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?