Indian Army
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత్పై పాక్ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండన
Published On
By Journalist File Desk
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో భారత్పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ... ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
Published On
By Journalist File Desk
విజయవాడ: కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా, గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన తరుణంలో, పూణేలోని ప్రతిష్టాత్మక జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో ప్రఖ్యాత మరాఠా కమాండర్ శ్రీమంత్ బాజీరావు పేష్వా I విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ చర్య పేష్వా బాజీరావు యొక్క అసమానమైన పరాక్రమాన్ని గౌరవించడమే కాకుండా, జాతీయ... భారత్ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
Published On
By Journalist File Desk
భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్... ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం
Published On
By Journalist File Desk
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని... యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? - సినీదర్శకుడు దిలీప్ రాజా
Published On
By Journalist File Desk
తెనాలి(జర్నలిస్ట్ ఫైల్) :ఉగ్రవాదం మూలాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఒకవైపు మనసైనిక దళాలు రోషంతో పాకిస్థాన్ గుండెపై గురిపెట్టి యుద్ధం చేస్తుoటే మరో వైపు దేశరక్షణ కోసం భరతమాత వీరపుత్రులు ప్రాణత్యాగం చేస్తుంటే హైదరాబాద్ లో అందాలపోటీలు అవసరమా అని 'మా -ఎపి' వ్యవస్థాపాకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా నిర్వహకులను ప్రశ్నించారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్,ఆంధ్ర... దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్
Published On
By Journalist File Desk
మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు
జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు
తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని... పుల్వామా దాడిపై పాక్ అంగీకారం
Published On
By Journalist File Desk
ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది.
పాకిస్థాన్... Bangladesh Deploys Killer Drones Near Indian Border; Indian Army on High Alert
Published On
By Journalist File Desk
Dhaka: In an apparent escalation of tensions, Bangladesh has deployed Turkish-made Bayraktar TB2 killer drones near its border with India, signaling a potential aggressive stance. The drones have reportedly been positioned close to the West Bengal border, raising concerns... 
