Indian Army
Andhra Pradesh 

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం.. భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్...
Read More...
Andhra Pradesh 

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని...
Read More...
Andhra Pradesh 

యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? - సినీదర్శకుడు దిలీప్ రాజా 

యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? - సినీదర్శకుడు దిలీప్ రాజా  తెనాలి(జర్నలిస్ట్ ఫైల్) :ఉగ్రవాదం మూలాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఒకవైపు మనసైనిక దళాలు రోషంతో పాకిస్థాన్ గుండెపై గురిపెట్టి యుద్ధం చేస్తుoటే మరో వైపు దేశరక్షణ కోసం భరతమాత వీరపుత్రులు ప్రాణత్యాగం చేస్తుంటే హైదరాబాద్ లో అందాలపోటీలు అవసరమా అని 'మా -ఎపి'  వ్యవస్థాపాకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా నిర్వహకులను ప్రశ్నించారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్,ఆంధ్ర...
Read More...
Andhra Pradesh 

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని...
Read More...
International 

పుల్వామా దాడిపై పాక్ అంగీకారం

పుల్వామా దాడిపై పాక్ అంగీకారం ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది. పాకిస్థాన్...
Read More...
International 

Bangladesh Deploys Killer Drones Near Indian Border; Indian Army on High Alert

Bangladesh Deploys Killer Drones Near Indian Border; Indian Army on High Alert Dhaka: In an apparent escalation of tensions, Bangladesh has deployed Turkish-made Bayraktar TB2 killer drones near its border with India, signaling a potential aggressive stance. The drones have reportedly been positioned close to the West Bengal border, raising concerns...
Read More...