Teacher Rights
Andhra Pradesh 

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి - తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 2025 మే నెలలో నిర్వహించిన బదిలీలలో బదిలీ కాబడి వేరే పాఠశాలకు వెళ్ళినప్పటికీ పాత పాఠశాల వద్ద రిలీవర్ లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తిరిగి అదే పాఠశాల వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్ టీచర్లు...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి    నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిగి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఆందోళనలను తీర్చడం అవసరమని వారు స్పష్టం...
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...
Andhra Pradesh 

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ పక్షాన కోరగా విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల...
Read More...
Andhra Pradesh 

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు!

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు! అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో 117 జీవోను రద్దు చేసే క్రమంలో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చవద్దని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, ఎస్.చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వంలో 117 జీ.వో ద్వారా 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం...
Read More...