Social Welfare
Andhra Pradesh 

BJP Sounds Alarm on Welfare Hostels

BJP Sounds Alarm on Welfare Hostels Amaravati, April 13: BJP State President P.V.N. Madhav on Monday expressed serious concern over the state of welfare hostels across Andhra Pradesh and urged the State government to take immediate corrective measures, calling for sweeping reforms to be undertaken during...
Read More...
Andhra Pradesh 

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి -  అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ...
Read More...
Andhra Pradesh 

మారుమూల ప్రాంతంలో మాన‌వీయ వెలుగులు

మారుమూల ప్రాంతంలో మాన‌వీయ వెలుగులు సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున 130 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సాయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు చొర‌వే ఇందుకు కీల‌కం బాధితుల కళ్ల‌ల్లో వెలుగులు..అచ్చెన్న కృషి ఫ‌లితంతోనే సానుకూలత‌లు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున రెండు కోట్ల పైగా నిధులు అంద‌జేత మాన‌వ‌త‌కు నిద‌ర్శ‌నం..ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు చేయూతే తార్కాణం...
Read More...
Andhra Pradesh 

కార్మికులకు అండగా నిలవండి

కార్మికులకు అండగా నిలవండి   ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండిటీఎన్టీయూసీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే నసీర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కార్మికులకుటీఎన్టీయూసీ నాయకులు అండగా నిలవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ   దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...