Social Welfare
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Chandrababu Calls for Family-Centric Welfare Delivery, Urges Collectors to Move From Welfare to Empowerment
Published On
By Journalist File Desk
AMARAVATI, Sept. 11, 2026: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has directed district collectors to move toward a family-centric model of welfare delivery, saying families should not be divided into smaller units merely to qualify for pensions, ration benefits... Vijay Orders Closure of 717 Liquor Outlets on Third Day as Tamil Nadu Chief Minister
Published On
By Journalist File Desk
CHENNAI: In one of his first and most consequential decisions as Chief Minister, Thalapathy Vijay on Tuesday ordered the closure of 717 liquor shops operating in violation of regulations across Tamil Nadu, directing that all such outlets be shut down... BJP Sounds Alarm on Welfare Hostels
Published On
By Journalist File Desk
Amaravati, April 13: BJP State President P.V.N. Madhav on Monday expressed serious concern over the state of welfare hostels across Andhra Pradesh and urged the State government to take immediate corrective measures, calling for sweeping reforms to be undertaken during... ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
- అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ... మారుమూల ప్రాంతంలో మానవీయ వెలుగులు
Published On
By Journalist File Desk
సీఎంఆర్ఎఫ్ తరఫున 130 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సాయం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవే ఇందుకు కీలకం
బాధితుల కళ్లల్లో వెలుగులు..అచ్చెన్న కృషి ఫలితంతోనే సానుకూలతలు
నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ తరఫున రెండు కోట్ల పైగా నిధులు అందజేత
మానవతకు నిదర్శనం..ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు చేయూతే తార్కాణం... కార్మికులకు అండగా నిలవండి
Published On
By Journalist File Desk
ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండిటీఎన్టీయూసీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కార్మికులకుటీఎన్టీయూసీ నాయకులు అండగా నిలవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో... దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
Published On
By Journalist File Desk
దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005 ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు... 
