Language Pandits
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి – నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు...
Read More...
Andhra Pradesh 

భాషా పండితుల పదోన్నతులపై హర్షం

భాషా పండితుల పదోన్నతులపై హర్షం భాషా పండితుల పదోన్నతులపై హర్షం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్...
Read More...
Andhra Pradesh 

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయదశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1209 మంది డీఈవో పూల్ లాంగ్వేజ్ పండితులుకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్గా ప్రమోషన్ ఇచ్చిన సిఎస్సి మెమో నం. 14 విడుదలైంది. దీనిపై తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్ యుఎస్) హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గత ఆరు...
Read More...