telangana politics
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
Published On
By Journalist File Desk
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపి కారణమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రజలు సిఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో 12 సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.
జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కెటిఆర్, “మేము పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. ఇంకా 10 శాతం పనులు ముగిస్తే... కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు
Published On
By Journalist File Desk
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారానే వాడుకుంటూ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నవారే, ఇప్పుడు అదే నీటిని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియా... "ఆరు నెలల జైలు సరిపోదా?"
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండగానే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె... “సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతా” అని స్పష్టం... రేవంత్ సర్కార్కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి... CM Revanth Reddy Vows Action Against KTR in E-Race Scam Pending Governor’s Nod
Published On
By Journalist File Desk
New Delhi (Journalist File): Telangana Chief Minister Revanth Reddy announced that action will be initiated against BRS Working President K.T. Rama Rao (KTR) in connection with the E-Race scam as soon as the Governor’s approval is secured. Speaking to... కేంద్ర ప్రాయోజిత పధకాల అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,హోం,నైపుణ్య అభివృద్ధి,సాంఘిక,బిసి,గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు,గృహ నిర్మాణ,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,మత్స్య శాఖలకు... బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్
Published On
By Journalist File Desk
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు బీఆర్ఎస్ ను వీడి వెళ్లిపోతున్నారని... 
