nara lokesh
Andhra Pradesh 

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల...
Read More...
Andhra Pradesh 

వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్

వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్ ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా...
Read More...
Andhra Pradesh 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలకు 2020 కొత్త పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గత 17 ఏళ్లుగా పురపాలక, కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు లేక విద్యా...
Read More...
Andhra Pradesh 

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ   దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005
Read More...
Andhra Pradesh 

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు. ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలో ఇటీవల జీవో నెం.117కు ప్రత్యామ్నంగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవోల ప్రకారం ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని 1:30గా నిర్ణయించడంతో రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ...
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...
Andhra Pradesh 

Mega DSE to Fill Teacher Vacancies in Six Months

Mega DSE to Fill Teacher Vacancies in Six Months   Minister Nara Lokesh Announces at Parents-Teachers Meeting Andhra Pradesh, Bapatla ( Journalist File ) : Andhra Pradesh’s Minister for Education, IT, and Electronics, Nara Lokesh, announced a major initiative aimed at filling 16,347 teacher vacancies through a "Mega DSE" (District...
Read More...
Andhra Pradesh 

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting Andhra Pradesh, Guntur ( Journalist File ) : A parents-teachers meeting was held on Saturday at the Zilla Parishad High School in Medikonduru, Guntur district, with Dr. Pemmachani Chandrashekhar, Union Minister ( State)  for Rural Development and Communication, attending as...
Read More...
Andhra Pradesh 

Nara Lokesh Orders Plans for Gems and Jewelry Park in Mangalagiri

Nara Lokesh Orders Plans for Gems and Jewelry Park in Mangalagiri       Mangalagiri (Journalist's File): In a significant move towards enhancing skill development, Minister for Human Resource Development Nara Lokesh has directed officials to finalize plans for establishing a Gems and Jewelry Park in the Mangalagiri constituency. During a review meeting...
Read More...
Andhra Pradesh 

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత  అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  : బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై
Read More...
Andhra Pradesh 

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో..!?

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో..!? జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం..అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాంఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు..!జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం.!!కొలనుకొండలో సింహా కియా షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రానికి టీసీఎస్ ను...
Read More...