Government Employees
Andhra Pradesh 

NGGOS Association Welcomes New Guntur District Collector C.M. Sai Kanth Varma

NGGOS Association Welcomes New Guntur District Collector C.M. Sai Kanth Varma Guntur, April 2, 2026: The Andhra Pradesh Non-Gazetted Government Officers (NGGOS) Association extended a warm welcome to C.M. Sai Kanth Varma, the newly appointed Collector of Guntur District, in a courtesy meeting held at the Collectorate. District JAC Chairman and...
Read More...
Andhra Pradesh 

ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీఎన్జీజీవోస్‌ అసోసియేషన్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారంజారీ అయింది. గుంటూరు జిల్లా కార్యవర్గం ఎన్నికల అధికారిగా డి.డి. నాయక్‌ను, సహాయ ఎన్నికల అధికారిగా బి. అశోక్‌ కుమార్‌ను, పర్యవేక్షకుడిగా ఎస్‌. రాజశేఖర్‌ను నియమించింది. జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం గుంటూరు అర్బన్‌, రూరల్‌,...
Read More...

డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా...

డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా... దివాళీ కానుకగా డీఏ ప్రకటించిన సీఎం — నవంబరు 1న ఖాతాల్లో జమ పోలీసులకి రూ.210 కోట్లు — 60 రోజుల్లో హెల్త్ సిస్టం స్ట్రీమ్‌లైన్ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం చైల్డ్ కేర్ లీవ్స్...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి -కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు....
Read More...
Andhra Pradesh 

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట ! అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు  రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు  ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి   –ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు నెట్వర్క్‌ హాస్పిటళ్లలో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం సమర్పించారు....
Read More...
Andhra Pradesh 

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా  బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్   విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” మహాధర్నా ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి – నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు? అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) ఆర్టీసీ విలీనం అనంతరం పదోన్నతులు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడిలో పెండింగులో ఉన్న జిఓను త్వరితగతిన అమలు చేయించేందుకు కృషి చేస్తానని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయం సోమవారం ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన...
Read More...
Andhra Pradesh 

పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు 

పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు  విశ్రాంత సెంట్రల్ జిఎస్టీ చీఫ్ కమిషనర్  సి.పి.రావు   విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాజ్యాంగ బద్దంగా విశ్రాంత ఉద్యోగులకు కల్పించిన హక్కుల పరిరక్షణకు  పెన్షనర్లందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని విశ్రాంత సెంట్రల్ జిఎస్టీ  ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్ లోని సన్ స్క్వేర్ హోటల్లో జరిగిన   మరో...
Read More...
Andhra Pradesh 

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం దుగ్గిరాల (జర్నలిస్ట్ ఫైల్): జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆ సమావేశానికి ప్రతినిధులుగా అందరూ హాజరుకావాలని వారు కోరారు. ఈ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో...
Read More...