Education Department
Andhra Pradesh 

నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేయడం పట్ల మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి - తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 2025 మే నెలలో నిర్వహించిన బదిలీలలో బదిలీ కాబడి వేరే పాఠశాలకు వెళ్ళినప్పటికీ పాత పాఠశాల వద్ద రిలీవర్ లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తిరిగి అదే పాఠశాల వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్ టీచర్లు...
Read More...
Andhra Pradesh 

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా  బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్   విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” మహాధర్నా ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి...
Read More...
Andhra Pradesh 

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ నూతన కార్యాలయం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ రోడ్, అంకమ్మనగర్ 2వ లైన్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి – నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు...
Read More...
Andhra Pradesh 

భాషా పండితుల పదోన్నతులపై హర్షం

భాషా పండితుల పదోన్నతులపై హర్షం భాషా పండితుల పదోన్నతులపై హర్షం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్...
Read More...
Andhra Pradesh 

కొండపాటూరుకు హైస్కూలు మంజూరు- తుది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కొండపాటూరుకు హైస్కూలు మంజూరు- తుది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్): కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరు గ్రామంలో ఇంగ్లీషు మీడియం హైస్కూలును మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్  తుది ఉత్తర్వులు జారీ చేశారు.  ఐదో తరగతి వరకు ముత్తినేని కోటయ్య మోడల్ స్కూలుగా అది కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విడిగా హైస్కూలు ఏర్పాటవుతుంది....
Read More...
Andhra Pradesh 

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు. ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర...
Read More...