Education Department
Andhra Pradesh 

కొండపాటూరుకు హైస్కూలు మంజూరు- తుది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కొండపాటూరుకు హైస్కూలు మంజూరు- తుది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్): కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరు గ్రామంలో ఇంగ్లీషు మీడియం హైస్కూలును మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్  తుది ఉత్తర్వులు జారీ చేశారు.  ఐదో తరగతి వరకు ముత్తినేని కోటయ్య మోడల్ స్కూలుగా అది కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విడిగా హైస్కూలు ఏర్పాటవుతుంది....
Read More...
Andhra Pradesh 

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు. ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర...
Read More...