students
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Vijayawada’s Biggest Bilingual Debate Competition ‘Vaad-Vivaad’ Begins
Published On
By Journalist File Desk
VIJAYAWADA, Sept. 8, 2026: The first preliminary round of Vaad-Vivaad, billed as Vijayawada’s biggest bilingual inter-college debate competition, was held at Andhra Loyola College, bringing together students from several colleges to debate contemporary national issues.
Organised by AE Foundation,... ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ
Published On
By Journalist File Desk
-కర్నూలు జిల్లా ఫ్యాప్టో
కర్నూలు ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం ప్రకారం అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర మరియు విద్యాశక్తి కార్యక్రమాలను ఉపాధ్యాయులు బహిష్కరించనున్నారు. కర్నూలు జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాధికారి... CM Chandrababu Naidu Highlights Role of Parents, Teachers in Shaping Students' Future
Published On
By Journalist File Desk
CM interacts with students and parents at Mega Parent-Teacher Meeting
Andhra Pradesh , Bapatla ( Journalist File ) : Chief Minister N. Chandrababu Naidu has asserted that the future of children lies in the hands of their parents and teachers.... Guntur SP Calls for United Action Against Substance Abuse
Published On
By Journalist File Desk
Andhra Pradesh, GUNTUR ( Journalist File ): Guntur Superintendent of Police (SP) Satish Kumar has called for unified efforts to create a drug-free society, emphasizing the critical role of parents and teachers in guiding the younger generation. Speaking at a... నేటి యువతకు అబ్దుల్ కలాం ఆదర్శం
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ):-యువత అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడిచి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఏఎన్యూ ఇంచార్జి విసి ఆచార్య కె. గంగాధరరావు పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మంగళవారం విశ్వవిద్యాలయంలోని కలాం విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ జీవితంలో అనుకున్న లక్ష్యాలు... ఘనంగా స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):- పెదకాకాని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలాం 93వ,జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ ఎల్ ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు, ఉపాధ్యాయులు నాగలక్ష్మి,... దూర విద్య విద్యార్థులకు గుడ్ న్యూస్
Published On
By Journalist File Desk
10 సైన్స్ కోర్సులకు యూజీసీ డెబ్ అనుమతి.ఈనెల 31 తేదీ దరఖాస్తుల స్వీకరణకు గడువుదూర విద్య కేంద్రం సంచాలకులు ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడి
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ):- ఆంధ్రప్రదేశ్లోని రాజధాని వర్సిటీగా విరాజిల్లుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు దూర విద్యా కేంద్రం... విద్యార్థులకు యూనిక్ ఐడి కాదు... యూనిక్ విద్యా విధానాలు కావాలి
Published On
By Journalist File Desk
ఒకే పన్ను ఒకే చట్టం వలే ఒకే విద్య పౌరులందరికీ అందించాలికామన్ స్కూల్ విధానం తీసుకు రావాలి.నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఒకే దేశం ఒకే ఐడి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు యూనిక్ ఐడి ను ఇవ్వటాన్ని స్వాగతిస్తూనే విద్యార్థులకు కావాల్సింది యూనిక్... కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి.
Published On
By Journalist File Desk
మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష -2025 పోస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యా విధానం, మెరిట్... ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి పార్ధసారధి ప్రత్యేక శ్రద్ద
Published On
By Journalist File Desk
నూజివీడు ( జర్నలిస్ట్ ఫైల్ ) ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు చదువుకునేందుకు అనువైన మంచి వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి త్రిబుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత, విద్యార్థుల అనారోగ్యం, విద్యార్థుల ఆందోళన, తదితర... విద్యాశాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయండి
Published On
By Journalist File Desk
విద్యాశాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయండి ఉన్నతాధికారుల అవినీతి ,అక్రమాలపై చర్యలు తీసుకోండిడీఈవో, డివైఇఓ, డైట్ ప్రిన్సిపాల్ పదోన్నతులపై జ్యూడిషియల్ విచారణ జరపాలి-నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విద్యా శాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్... వరద బాధితులకు అండగా ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి.
Published On
By Journalist File Desk
1000 మందికి బాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కిట్ల పంపిణీ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ
విపత్తు... 
