Karnataka
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

కర్ణాటక సీఎంకు మరో షాక్ !

కర్ణాటక సీఎంకు మరో షాక్ !       ' ముడా' కేసులో ఎఫ్ఐఆర్ నమోదు    బెంగళూరు ( జర్నలిస్ట్ పైల్ ) : ' ముడా' కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుధవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్యపై శుక్రవారం ఈ చర్యలు తీసుకున్నారు. సీఎం కుటుంబానికి మంగళూరు...
Read More...
National 

దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్

దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్ పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 14 : 2024 లోక్ సభ ఎన్నికల్లో ( parliament elections 2024 ) దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవాలన్నది బీజేపీ ( Bharatiya janata party ) టార్గెట్‌. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ( Loksabha) 400 సీట్లు గెలవాలంటే మాటలా.. అందుకే...
Read More...