Palnadu
Andhra Pradesh 

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి   విస్తరణ, భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వంభూసేకరణ సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలిజల వనరుల శాఖ అధికారుల సమావేశంలో పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలి. అలాగే పూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతన పనులను ప్రారంభించాలి." అని గ్రామీణ...
Read More...
Andhra Pradesh 

డాక్టర్ కోడెల వర్థంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళులు

డాక్టర్  కోడెల వర్థంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళులు అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పల్నాడు ప్రజల ఆత్మ బంధువు, ప్రజా నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
Read More...
Andhra Pradesh 

శెభాష్.. సీఐ నారాయణ స్వామి

శెభాష్.. సీఐ నారాయణ స్వామి ప్రజల కోసం ప్రాణాలను లెక్కచేయని పోలీసోడు    తన ప్రాణాలను పణంగా పెట్టి  కారంపూడిని కాపాడాడు    రక్తమోడుతున్న గాయలతోనే... ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచాడు    ఉమ్మడి గుంటూరు జిల్లా కైం ( జర్నలిస్ట్ ఫైల్ )  : ఆంధ్రప్రదేశ్ లో మే 13న  పోలింగ్ రోజు,అనంతరం జరిగిన అలర్లు, దాడులు, హింసతో పల్నాడు ప్రాంతం జాతీయ స్ఠాయిలో చర్చనీయంశమైంది....
Read More...
Andhra Pradesh 

గుంటూరు మిర్చి యార్డులో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్న మిర్చి టిక్కీలు

గుంటూరు మిర్చి యార్డులో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్న మిర్చి టిక్కీలు ఉమ్మడి గుంటూరు బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు మిర్చి యార్డ్ లో ఇసుక వేస్తే రాలనీ పరిస్థితి తలెత్తింది ..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కర్ణాటక, తెలంగాణ, లాంటి ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వస్తున్న మిర్చి టిక్కీల…
Read More...