government support
Andhra Pradesh 

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్   గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఖాజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో రాష్ట్ర ఖాజీల విస్తృత సమావేశం నిర్వహించారు. ఏపీ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎస్ఎం షరీఫ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్
Read More...
Andhra Pradesh 

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు...
Read More...
Andhra Pradesh 

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత...
Read More...
Andhra Pradesh 

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత   మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు
Read More...
Andhra Pradesh 

Minister Savitha Condemns Knife Attack on Youth, Orders Immediate Arrest of Accused

Minister Savitha Condemns Knife Attack on Youth, Orders Immediate Arrest of Accused Andhra Pradesh, Kadapa ( Journalist File ) : In a shocking incident in the Kottapalli village of Vemula Mandal, a youth was brutally attacked with a knife by an assailant, identified as Kullayappa, in what appeared to be a case...
Read More...
Telangana 

KTR Backs Laggacherla Land Victims, Demands Revocation of Acquisition Notification

KTR Backs Laggacherla Land Victims, Demands Revocation of Acquisition Notification Telangana, Hyderabad ( Journalist File ) : BRS Executive President K.T. Rama Rao (KTR) has assured the victims of land acquisition in Laggacherla that their demands will be raised in the upcoming Assembly sessions. On Friday, a delegation of Laggacherla...
Read More...