పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. బాధితులకు అవసరమైన చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి బాధితులకు అండగా ఉండాలని సూచించారు.ప్రమాదంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ మద్దతుగా అన్ని విధాలా సహాయం అందించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని