prakasam district
Andhra Pradesh 

వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్

వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్ ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా...
Read More...
Andhra Pradesh 

విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు: మంత్రి గొట్టిపాటి

విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు: మంత్రి గొట్టిపాటి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై సాగుతున్న చర్చలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ( Gottipati Ravi Kumar ) స్పష్టత ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, అనవసర అపోహలు కలుగకుండా...
Read More...