Kohli Century
Sports 

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా తన టెస్టు ప్రయాణానికి తెరదించారు. సోమవారం సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి ఈ విష‌యాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారత్ తరఫున 14 ఏళ్లపాటు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని కోహ్లీ...
Read More...