IT Minister reaction
Andhra Pradesh 

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు...
Read More...