Anti-Terror Operation
Andhra Pradesh 

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్‌ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ...
Read More...
National 

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్‌ : ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. షోపియన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది దాగి ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జల్లెడ...
Read More...