Kashmir Militancy
National 

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్‌ : ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. షోపియన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది దాగి ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జల్లెడ...
Read More...