Air India
National 

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం వీటిని తిరిగి తెరచారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ను సోమవారం తెరిచినప్పటికీ, విమాన కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు తొలి...
Read More...