MPTC
Andhra Pradesh 

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ   దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005
Read More...