Rural Empowerment
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

హోమ్ కంపోస్టింగ్‌పై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం

హోమ్ కంపోస్టింగ్‌పై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కాకుమాను ( జర్నలిస్ట్ ఫైల్ ) : హరిత పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహించేందుకు గాను, గృహ స్థాయిలో కంపోస్ట్ తయారీపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మే 15వ తేదీ నుంచి కాకుమాను మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ శిక్షణలు చేపడుతున్నారు. శిక్షణ తేదీలు, గ్రామాలు: మే 15:అప్పాపురం, బీకేపాలెం, చినలింగాయపాలెం, గరికపాడు, గార్లపాడు,...
Read More...