land administration
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ

భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : భూ వివాదాల సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా భూ రికార్డుల రీసర్వే మరియు డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతంగా కొనసాగిస్తోంది. 2027 నాటికి ఈ పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని...
Read More...