Amaravati development
Andhra Pradesh 

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి సుస్థిర నగరాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై అధ్యయనం దక్షిణ కొరియాలో నామి ఐలాండ్,చియాంగ్ గెచెవోన్ వాగు,హన్ నదిని పరిశీలించిన మంత్రులు ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు దక్షిణ కొరియా పర్యటన అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి,రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి...
Read More...
Andhra Pradesh 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్  4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి  హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు  అమరావతి, జూలై 5: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి...
Read More...
Andhra Pradesh 

భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ

భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : భూ వివాదాల సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా భూ రికార్డుల రీసర్వే మరియు డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతంగా కొనసాగిస్తోంది. 2027 నాటికి ఈ పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని...
Read More...