Guntur News
Andhra Pradesh 

కార్మికులకు అండగా నిలవండి

కార్మికులకు అండగా నిలవండి   ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండిటీఎన్టీయూసీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే నసీర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కార్మికులకుటీఎన్టీయూసీ నాయకులు అండగా నిలవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ? అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో...
Read More...
Andhra Pradesh 

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరిక రోడ్డుకు అడ్డముగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు తొలగించాలని ఆదేశం గుంటూరు  పశ్చిమ నియోజకవర్గములో ఉన్న  చాకలికుంటను పరిరక్షిస్తా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ పంపిణీ వ్యవస్థ పై ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మంగళవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తహసీల్దార్,...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి – జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి – నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు...
Read More...
Andhra Pradesh 

ఓర్పు, దృష్టి, మేధస్సు కలయికే చదరంగం

ఓర్పు, దృష్టి, మేధస్సు కలయికే చదరంగం మనం గడిపే ప్రతి క్షణం విలువైనదే     ఇండియన్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోనేరు హంపి    విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా కొనసాగుతున్న 62వ నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు    ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్)  చెస్‌ ఆటలో మనం గడిపే ప్రతి క్షణం విలువైనదేనని ఇండియన్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్,...
Read More...
Andhra Pradesh 

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్...
Read More...
Andhra Pradesh 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం    ప్రత్తిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) :ప్రత్తిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో ఈ...
Read More...