Kidney Treatment
Andhra Pradesh 

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్...
Read More...