sc st employees association
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
Published On
By Journalist File Desk
సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో... గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం
Published On
By Journalist File Desk
- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు కుల వివక్ష పై కవితలతో పోరాడిన మహనీయడు జాషువా
Published On
By Journalist File Desk
అంటరానితనం,సామాజిక వివక్ష లాంటి మూఢాచారాలపై తన కవిత్వం ద్వారా జీవితాంతం పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు.విశ్వకవి గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా చల్లపల్లిలో ఆయన చిత్రపటానికి సురేష్ బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నిమ్న... పోస్టల్ బ్యాలెట్ వేయలేని ఉద్యోగులకు మరో అవకాశం
Published On
By Journalist File Desk
అవనిగడ్డ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయటం కుదరని వాళ్ల కోసం ఈ నెల 7,8 తేదీలలో ఓటు వేసేలా ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 100 శాతం ఓట్లు పోలయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం... 
