sc st employees association
Andhra Pradesh 

గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం

గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం - ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్   అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు
Read More...
Andhra Pradesh 

కుల వివక్ష పై కవితలతో పోరాడిన మహనీయడు జాషువా

కుల వివక్ష పై కవితలతో పోరాడిన మహనీయడు జాషువా అంటరానితనం,సామాజిక వివక్ష లాంటి మూఢాచారాలపై తన కవిత్వం ద్వారా జీవితాంతం పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు.విశ్వకవి గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా చల్లపల్లిలో ఆయన చిత్రపటానికి సురేష్ బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నిమ్న...
Read More...
Andhra Pradesh 

పోస్టల్ బ్యాలెట్ వేయలేని ఉద్యోగులకు మరో అవకాశం

పోస్టల్ బ్యాలెట్ వేయలేని ఉద్యోగులకు మరో అవకాశం అవనిగడ్డ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయటం కుదరని వాళ్ల కోసం ఈ నెల 7,8 తేదీలలో ఓటు వేసేలా ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 100 శాతం ఓట్లు పోలయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం...
Read More...