Telugu Political Updates
Andhra Pradesh 

వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం

వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సమీప మిత్రులుగా పేరొందిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ శనివారం సాయంత్రం ఉంగుటూరు మండలం తెలప్రోలులో సమావేశమయ్యారు. బెయిల్ పై విడుదలైన తర్వాత వంశీని మాజీ మంత్రి కొడాలి నాని తొలిసారి కలవడం విశేషం. ముగ్గురు నేతల భేటీ కృష్ణా జిల్లా వైఎస్సార్...
Read More...