Oath Ceremony
Andhra Pradesh 

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన నూతన న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రమేశ్ చేత న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో జస్టిస్ రమేశ్...
Read More...