citu
Andhra Pradesh 

ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 

ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ  అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

వరద బాధితులకు ' సిఐటీయు' నిత్యవసర వస్తువులు పంపిణీ

వరద బాధితులకు ' సిఐటీయు' నిత్యవసర వస్తువులు పంపిణీ ఏలూరు  ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయవాడ వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 వేల రూపాయల నష్ట పరిహారాన్ని కొల్లేరు ప్రాంతంలో నష్టపోయిన వారికి కూడా వర్తింపజేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు జిల్లాలో మండవల్లి మండలం మణుగులూరు గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో...
Read More...
Andhra Pradesh 

సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి జెఎసి సదస్సులో ఏ.వి. నాగేశ్వరరావు డిమాండ్

సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి   జెఎసి  సదస్సులో ఏ.వి. నాగేశ్వరరావు డిమాండ్   తిరుపతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో కలిపి వెంటనే రెగ్యులర్ చేయాలని జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . తిరుపతి యశోద నగర్, వేమన విజ్ఞాన కేంద్రంలో రాయలసీమ జిల్లాలు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మరియు కడప జిల్లాల సమగ్ర   ముఖ్య...
Read More...