tdp leaders
Andhra Pradesh 

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత   మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు
Read More...
Andhra Pradesh 

Minister Savita Announces BC Bhavan Construction Across Andhra Pradesh

Minister Savita Announces BC Bhavan Construction Across Andhra Pradesh Andhra Pradesh , Penugonda ( Journalist File ) : The Andhra Pradesh government is set to construct BC Bhavans in all 26 district headquarters, according to BC Welfare Minister S. Savita. Speaking at the Bhoomi Puja ceremony for the Bhagiratha...
Read More...
Andhra Pradesh 

Abdul Kalam Jayanti Celebrated with Grandeur at TDP Central Office

Abdul Kalam Jayanti Celebrated with Grandeur at TDP Central Office    Amaravati (Journalist File): On the occasion of the birth anniversary of Dr. A.P.J. Abdul Kalam, known as the "Missile Man" and a former President and Bharat Ratna awardee, TDP leaders paid rich tributes at the TDP Central Office today. Dr....
Read More...
Andhra Pradesh 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  దేశ ప్రతిష్టను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నేతలు ఆయన చిత్రపటానికి...
Read More...
Andhra Pradesh 

త్వరలో  ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపు

త్వరలో  ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపు అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : 2018, 2019 సంవత్సరాల్లో ఉపాధిహామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న రూ.530 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఉపాధిహామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి (కృష్ణా), డా. శ్రీనివాసమూర్తి (అనంతపురం), పోతుగంటి పీరయ్య (కడప), మొవ్వ లక్ష్మీ సుభాషిని (గుంటూరు) కోరారు. ఈ...
Read More...
Andhra Pradesh 

ఆలపాటి' గెలుపే మన లక్ష్యం

ఆలపాటి' గెలుపే మన లక్ష్యం       ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరలా ఎన్డీఏ కూటమి సత్తా చాటాలి - ఎమ్మెల్యే గళ్ళ మాధవిఎమ్మెల్సీ ఓటరు నమోదు పై ఎన్డీయే కూటమి నేతలకు దిశానిర్దేశంగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించి, మరలా సత్తా...
Read More...
Andhra Pradesh 

మంత్రి లోకేష్ సహకారంతో 70 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

మంత్రి లోకేష్ సహకారంతో 70 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న మంత్రి  నారా లోకేష్శిక్షణ పొందిన “64”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీకుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు మంగళగిరి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల...
Read More...
Andhra Pradesh 

ప్రముఖ ఉద్యమకారిణి జ్యోత్స్న మృతి విచారకరం

ప్రముఖ ఉద్యమకారిణి జ్యోత్స్న మృతి విచారకరం       - మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్     గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ప్రముఖ ఉద్యమకారిణి గుళ్ళపల్లి జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరం అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్  అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌...
Read More...
Andhra Pradesh 

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి       ఎమ్మెల్యే నసీర్     గుంటూరు  ( జర్నలిస్ట్ ఫైల్ ) :   ఆదివారం పాత గుంటూరులోని యాదవ హై స్కూల్ లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని
Read More...
Andhra Pradesh 

ఫర్నీచర్ మాత్రమే కాదు దోచుకున్న రూ.లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాలి

ఫర్నీచర్ మాత్రమే కాదు దోచుకున్న రూ.లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాలి       వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్న క్యాంటీన్ల నిర్వహణకు సీఎం చంద్రబాబుకు రూ.10 లక్షల విరాళం అందించిన ఎమ్మెల్యే అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమంగా తనవద్ద పెట్టుకున్న ఫర్నీచర్‌తో పాటు దోచుకున్న రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కూడా తిరిగివ్వాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ వినుకొం...
Read More...
Andhra Pradesh 

ఫర్నిచర్ వివాదం.. జీఏడీకి మరోసారి లేఖ రాసిన వైసీపీ

ఫర్నిచర్ వివాదం.. జీఏడీకి మరోసారి లేఖ రాసిన వైసీపీ       అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) ఏపీలో ఫర్నిచర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆఫీసుగా...
Read More...
Andhra Pradesh 

బైరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ భారీ చేరికలు

బైరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి  టీడీపీ  భారీ చేరికలు టీడీపీ పాలనలోనే  గ్రామాల అభివృద్ధి- మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డినంద్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇది పేదల ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్...
Read More...