road accident
Andhra Pradesh 

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత...
Read More...
Andhra Pradesh 

ప్రముఖ ఉద్యమకారిణి జ్యోత్స్న మృతి విచారకరం

ప్రముఖ ఉద్యమకారిణి జ్యోత్స్న మృతి విచారకరం       - మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్     గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ప్రముఖ ఉద్యమకారిణి గుళ్ళపల్లి జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరం అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్  అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌...
Read More...