Andhra Pradesh development
Andhra Pradesh 

AP Sets Target of 6 Lakh PM Surya Ghar Connections in 4 Months: Minister Gottipati Ravi Kumar

AP Sets Target of 6 Lakh PM Surya Ghar Connections in 4 Months: Minister Gottipati Ravi Kumar Amaravati, March 31: Energy Minister Gottipati Ravikumar stated that the coalition government is committed to strengthening the power sector in Andhra Pradesh. He emphasized that all necessary measures must be taken to ensure uninterrupted and quality power supply to all...
Read More...
Andhra Pradesh 

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల రాష్ట్రంలో విద్యా, అభివృద్ధి రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధించబడుతోందని, అన్నామలైని AP సందర్శించమని ఆహ్వానించారు.
Read More...
Andhra Pradesh 

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి...
Read More...
Andhra Pradesh 

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది    - బియ్యం దొంగతనం చేసిన ఒక వ్యక్తితో జగన్ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు- వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారు- గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులకు భయపడి ఊర్లు ఖాళీ చేశారు- త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకం అమలు అధికారం కోల్పోయిన వైసీపీ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇప్పటివరకు 6 ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వీటి ద్వారా 4,50,934 మందికి...
Read More...
Andhra Pradesh 

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యం అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు    ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి  : రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల...
Read More...
Andhra Pradesh 

ఏపీకి కేంద్రం శుభవార్త… దుగ్గరాజపట్నంలో భారీ షిప్ బిల్డింగ్ సెంటర్

ఏపీకి కేంద్రం శుభవార్త… దుగ్గరాజపట్నంలో భారీ షిప్ బిల్డింగ్ సెంటర్    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలో అత్యాధునిక నౌకా నిర్మాణ (షిప్ బిల్డింగ్), మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేంద్రం కోసం దాదాపు రూ. 3 వేల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు...
Read More...
Andhra Pradesh 

Seaplane Soars: Andhra's New Era in Tourism Begins

Seaplane Soars: Andhra's New Era in Tourism Begins Srisailam (Journalist File) : In a groundbreaking move for the state's tourism sector, Chief Minister N. Chandrababu Naidu launched the first-ever seaplane service in Andhra Pradesh, offering tourists a unique aerial experience between Vijayawada and the sacred town of Sri...
Read More...