PM MODI
Andhra Pradesh 

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని...
Read More...
Andhra Pradesh 

ఆన్ లైన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఆన్ లైన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం    మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతున్న దేశవ్యాప్త బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బుద్ధంటి కిరణ్ జీ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఉచితంగా బీజేపీ సభ్యత్వ...
Read More...
National 

 5 భాషలకు ప్రాచీన హోదా.. రైల్వే ఉద్యోగులకు బోనస్..

 5 భాషలకు ప్రాచీన హోదా.. రైల్వే ఉద్యోగులకు బోనస్..       కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు    ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్'కు ఆమోదం తెలిపింది. దేశంలో మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో...
Read More...
National 

పదేళ్లలో ప్రజా ఉద్యమంగా ' స్వచ్ఛ భారత్ '

పదేళ్లలో ప్రజా ఉద్యమంగా ' స్వచ్ఛ భారత్ '    నేషనల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత పదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్...
Read More...
Andhra Pradesh 

ఆక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల

ఆక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రధాన మంత్రి...
Read More...

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : స్వచ్చతా హి సేవా -2024 లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వారి ఆద్వర్యం లో  స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమము లో ది.23.09.2024 నేటి షెడ్యూల్ లో భాగంగా తాడేపల్లి రూరల్ పరిధి నవలూరు...
Read More...
Andhra Pradesh 

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు రాజమండ్రి ( జర్నలిస్ట్ ఫైల్ ) : జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. 'వన్ నేషన్.. వన్ ఎలెక్షన్' కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి సాధ్యం...
Read More...
Andhra Pradesh 

బిజెపి యువమోర్చా  ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

బిజెపి యువమోర్చా  ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్) : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మల్లినేని ఇంజినీరింగ్ కళాశాల వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడు...
Read More...
National 

మధ్యంతర ఎన్నికలకు కాలు దువ్విన కేంద్రం

మధ్యంతర ఎన్నికలకు కాలు దువ్విన కేంద్రం వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర క్యాబినెట్    2027 లోపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం !    న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్ ) : జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అవుతోంది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ...
Read More...
Andhra Pradesh 

గెలిచినా.. బాబుకు గండమే !?

గెలిచినా.. బాబుకు గండమే !? మొన్న ఆదివారం చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన  ప్రజాగళం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి చేసిన ప్రసంగం టీడీపీ , జనసేన పార్టీలకు ఏ మేర ప్రయోజనం చేకూర్చిందో తెలీదు కానీ, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు మాత్రం అమితమైన ఆనందం ఇస్తోంది.  తమ బీజేపీ పార్టీకి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి వరించనున్నట్లుగా ... తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఏపీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లుగా పరోక్ష సందేశం ప్రధాని మోడీ అందించారని, ఆయన ప్రసంగంలో గూడార్ధం అదేనని  బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం. తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు. మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వస్తే చంద్రబాబే  సీఎం అని టీడీపీ శ్రేణులతో పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గట్టిగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో... ప్రజాగళంలో సభలో  'ఎన్డీఏ  ముఖమంత్రి ' అని నరేంద్ర మోడీ  ప్రస్తావన చేయడంతో టీడీపీ , జనసేన నేతలు అయోమయానికి గురవుతున్నారు.
Read More...
Telangana 

దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ

దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ జగిత్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ...
Read More...
Andhra Pradesh 

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం చిలకలూరిపేట: రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన 'ప్రజాగళం' సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే...
Read More...