BJP MP
Telangana 

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి...
Read More...