Vaisakha Pournami
Andhra Pradesh 

సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన

సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) :  వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యతా క్రమంలో షిరిడి సాయిబాబా వారికి భక్తజన సందోహం నడుమ  విశేషంగా లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయి మందిరంగా పరిడవిల్లుతున్న, బోస్ రోడ్ లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం లక్ష మల్లెల సేవ కన్నుల...
Read More...
Andhra Pradesh 

శ్రీశైలంలో భక్తిశ్రద్ధలతో మల్లమ్మ జయంతి

శ్రీశైలంలో భక్తిశ్రద్ధలతో మల్లమ్మ జయంతి శ్రీశైలం ( జర్నలిస్ట్ ఫైల్ ) : శ్రీశైల మల్లికార్జునస్వామి భక్తులలో ప్రముఖురాలైన హేమారెడ్డి మల్లమ్మ జయంతి వేడుకలు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం మల్లమ్మ మందిరంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. గోశాల సమీపంలో ఉన్న మల్లమ్మ కన్నీరు మందిరంలో జరిగిన ఈ జయంత్యోత్సవంలో పంచామృతాభిషేకం, జలాభిషేకం, అర్చన, స్తోత్ర పారాయణలు, భక్తిగీతాల ఆలాపన విశేషంగా జరిగాయి.కార్యక్రమంలో...
Read More...