Penukonda
Andhra Pradesh 

సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి పూజ  ఎంఎస్ఎంఈ పార్కులతో ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్త   ఇదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత  అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు  జగన్ హయాంలో పారిశ్రామికంగా కుంటుపడిన ఏపీ  : మంత్రి సవిత పెనుకొండ ( జర్నలిస్ట్ ఫైల్ )...
Read More...