AP Politics
Andhra Pradesh 

10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!

10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..! క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ...
Read More...
Andhra Pradesh 

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విజయదశమి అనేది సత్యం, ధర్మం, న్యాయం చెడుపై సాధించే విజయానికి...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...
Andhra Pradesh 

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని...
Read More...
Andhra Pradesh 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం    ప్రత్తిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) :ప్రత్తిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో ఈ...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల...
Read More...
Andhra Pradesh 

సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి పూజ  ఎంఎస్ఎంఈ పార్కులతో ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్త   ఇదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత  అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు  జగన్ హయాంలో పారిశ్రామికంగా కుంటుపడిన ఏపీ  : మంత్రి సవిత పెనుకొండ ( జర్నలిస్ట్ ఫైల్ )...
Read More...