Promotions
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
Published On
By Journalist File Desk
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల చైర్మన్ వెంకట్రామిరెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో... మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 10 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ను ఏర్పాటు చేయడం పట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది.
ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ,... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ... ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
Published On
By Journalist File Desk
నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిగి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఆందోళనలను తీర్చడం అవసరమని వారు స్పష్టం... భాషా పండితుల పదోన్నతులపై హర్షం
Published On
By Journalist File Desk
భాషా పండితుల పదోన్నతులపై హర్షం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్... 6 వేల మంది ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించండి
Published On
By Journalist File Desk
రవాణా శాఖ మంత్రికి ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ విజ్ణప్తి
అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీ పిటిడి (ఆర్టీసి) విలీనం తర్వాత ఆరేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులు ఆలస్యం అవుతుండటంపై ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శుక్రవారం రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. సుమారు... ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ
Published On
By Journalist File Desk
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) ఆర్టీసీ విలీనం అనంతరం పదోన్నతులు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడిలో పెండింగులో ఉన్న జిఓను త్వరితగతిన అమలు చేయించేందుకు కృషి చేస్తానని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయం సోమవారం ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆయన... పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు.
ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర... 
